18+
Years of experience
శ్రీ బలభద్రపాత్రుని మధుసూదన గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, చినగాదెలవర్రు గ్రామంలో జన్మించారు. బి.యస్.సి వివేకవర్ధని కాలేజీ, హైదరాబాదులో చదివిన తర్వాత, సాహిత్యాభి రుచి, అభినివేశం గలవాగు కావడం వల్ల, ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ ఇంగ్లీషు లిటరేచర్ చదివారు.
Years of experience
Patients attended
Surgeries performed